యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ షాకివ్వనుంది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిలిండర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటర్లు ఓటు వేసే సమయంలో కొంత తికమకపడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో రేపు బోధన్, నిజామాబాద్లో జరగనున్న బస్సు యాత్రను క్యాన్సిల్ చేశారు. అయితే అత్యవసరంగా రాహుల్ ఢిల్లీ వెళ్లనున్న క్రమంలో ఈ మేరకు అనౌన్స్ చేశారు.
తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని పేర్కొన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ బాగుపడింది లేదని వ్యాఖ్యానించారు.
పక్క రాష్ట్రానికి చెందిన మంత్రి తెలంగాణలో హంగామా చేశారు. ఓ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరై.. నోట్ల వర్షం కురిపించారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనా రెడ్డిని గవర్నర్ పదవీ వరించింది
రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ది అన్నారు. ముఖ్యంగా 6 పతకాలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయని తెలిపారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో రోడ్షో జరిగింది. చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ మేరకు ప్రారంభించారు. మరోవైపు ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ వియజభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.
తెలంగాణలో ఇటివల పోటీపరీక్షల అభ్యర్థురాలు ప్రవళిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కుటుంబానికి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.