విపక్ష నేతలు చేస్తోన్న సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని.. ఇప్పుడు చూడాల్సిది ఏమీ లేదన్నారు.
కుందన్బాగ్ ప్రాంతంలో యువకుల గోల ఎక్కువైంది. ఓ భూత్బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ వారు చేస్తున్న వీడియోలు, రీల్స్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారంతా పోలీసులను ఆశ్రయించడంతో 35 మంది యువకులను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టంచేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఒక వేళ కేసీఆర్ కొడంగల్లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తామని రేవంత్ అన్నారు.
భాగ్యనగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీంతోపాటు అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన రిటైర్డ్ అధికారులను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో 'పాలమూరు ప్రజాభేరి' పేరుతో అక్టోబర్ 31న నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఇక శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఆదికేశవ’ ఈవెంట్ లో తన మాటలు బాధిస్తే మన్నించాలని కోరారు.
తనతోపాటు యోగి ఆదిత్యనాథ్కు ప్రాణహానీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని.. అలా చేస్తే తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్ నేతల మధ్య గొడవకు కారణమైంది. అధికార పార్టీ అభ్యర్థి బీజేపీ క్యాండెట్ గొంతు పట్టుకున్నారు.
నిన్నటి వరకు బీజేపీనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలోని కీలక నేతలు తాజా పరిణామంపై స్పందించారు.
తనకు నచ్చకున్న.. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అందుకే బీజేపీలో చేరానని.. కానీ తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదని స్పష్టంచేశారు.
నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి లోక్ సభలో అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు.