గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది
రేపు ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 48 సీట్లను బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2,222 కోట్ల లాభాల్లో 32 శాతం వాటాగా ఉద్యోగులు, కార్మికులకు రూ.711 కోట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ హైదరాబాద్లో ప్రారంభం కానుంది. కూకట్పల్లిలో మంత్రి కేటీఆర్ ఈ లులు మాల్ను రేపు ప్రారంభించనున్నారు.
తెలంగాణలో అక్టోబర్ 1వ తేది వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం అని.. అందుకే రాజమండ్రికి చేపట్టిన కార్ల ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు
ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ ఈడీ సమన్ల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది.
నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కేసు విచారణ జరగనుంది.
మురికి కూపంగా ఉన్న మూసీ నదిని శుద్దీకరించి దానిపై 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మూసీ నది సుందరీకరణకు రూ.545 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నోటిఫికేషన్ సమయం దగ్గరపడుతున్నందున కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను సెప్టెంబర్ నెలాఖరులోగా ఖరారు చేస్తాం. కాంగ్రెస్తో పొత్తు లేకపోతే రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ షర్మిల తెలిపారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని.. అందుకోసం తాంత్రిక పూజలు కూడా చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.