తెలంగాణలో ఎన్నికల పండుగకు ముహూర్తం దగ్గరపడింది.
మెదక్ను కల్వకుంట్ల ఫ్యామిలీ పట్టించుకోలేదని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. లేదంటే గజ్వేల్, సిరిసిల్లను మించి అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు కష్టంగా ఉన్నాయని.. ఇక తాను రావాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం బడిపిల్లలతో కూడా రాజకీయం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాల లేమి, కార్మికులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుండగా.. అల్పాహార పథకం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం లేదని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ స్పష్టంచేశారు.
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల వైఎస్ఆర్ టీపీ విలీనానికి బ్రేక్ పడింది. తెలంగాణలో సొంతంగానే బరిలోకి దిగుతారట. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవును మార్చుతూ ప్రకటన చేసింది. ఈ మేరకు విద్యార్థులకు ఏయే రోజులు సెలవులు ఇవ్వనుందో స్పష్టం చేసింది.
క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి ఆర్టీసీ సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందని ఎండీ సజ్జనార్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఇద్దరు పహిల్వాన్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
హైదరాబాద్ నెహ్రు జూపార్కులో ఘోర విషాదం జరిగింది.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ఎందుకు బరిలోకి దిగుతున్నారో వివరించారు మంత్రి కేటీఆర్.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కండువా కప్పి చికోటిని పార్టీలోకి ఆహ్వానించారు.