మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ ఇష్యూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు తలనొప్పిగా మారింది. ఆ గ్రామంలోకి ప్రచారానికి రావొద్దని గ్రామస్తులు ప్లెక్సీ ప్రదర్శించారు.
జే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది
తనపై దాడి చేస్తే రక్తాన్ని సిరాగా చేసి చరిత్ర రాసుకుంటా అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ విన్నింగ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రధాని మోదీ ఓట్ల కోసం బయలుదేరిన మాయగాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు
నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
రాష్ట్రంలో ఇంకో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా వర్షాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయం అని స్పష్టంచేశారు.
బాలాపూర్ లడ్డూకు ఈ సారి రికార్డు ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.24.60 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర జరుగుతోంది. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2 గంటల లోపు వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
సింగరేణి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అక్టోబర్ 28వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.