SRPT: నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ కాలువకు ఇటీవల గండి పడడంతో యుద్ధ ప్రాతిపదికన గండి పనులు పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీరును అధికారులు అందజేశారు. గండికి చేపట్టిన మరమ్మతు పనులను క్వాలిటీ కంట్రోల్ టీంతో ఇంజనీరింగ్ ఆఫ్ చీఫ్ అనిల్ కుమార్ మంగళవారం పరిశీలించారు.