ASF: జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమురం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో (జీవో నం.49)ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని MLA డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆదివారం అయన మాట్లాడుతూ.. GO ద్వారా రైతులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం GO 49 ప్రతులను దహనం చేశారు.