SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన 40 కుటుంబాలు బీజేపీలో చేరాయి. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజస్వరరావు పార్టీలో చేరిన వారికి ఆదివారం బీజేపీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. 11సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు