SKLM: ప్రజాకవి, విప్లవకవి, హేతువాది శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి కార్యక్రమం టెక్కలి ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక నాయకులు కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ..శ్రీరంగం శ్రీనివాసరావు రచనలు చదవాలని అన్నారు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో అంధులు మరి కొంతమంది మందయుగపు దూతలు అనే రచన నేటి యువతరానికి కన్ను విప్పు చేస్తుందన్నారు.