KMR: కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ప్రజా వాణి కార్యక్రమని ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి అని కలెక్టర్ సూచించారు.