BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో ఆదివారం BJP నాయకులు వికసత్ భారత్ అమృత పాలన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అమృత పాలన అందించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశాలతో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.