BDK: కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్లను మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు DMHO భాస్కర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయించాలంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వారిని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఇబ్బందులు లేకుండా చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.