రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్మంటూ దూసుకుపోనున్నాయి.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.
నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఎమ్మెల్యే రాజా సింగ్ వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ వాహనం వెనక్కి తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీనిపై నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే ప్రాణానికి ముందే ముప్పు ఉందనే విషయం ప్రభుత్వానికి తెలిసినా కక్షపూరితంగానే పాడైన వాహనాలను పంపిస్తోందని రాజా సింగ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
అలా వెళ్లి ఇలా కలిసొచ్చేలోపు ఈ వార్తలు రావడంపై జగ్గారెడ్డి స్పందించారు. అరె నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, దానిలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు. పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం గమనార్హం. ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పు లేదా అని పరోక్షంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు.
దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది.