ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు...
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో...
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్మంటూ దూసుకుపోనున్నాయి.