SRPT: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.