SRPT: మోతే మండలం సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రుల చిత్రపటాలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును చట్టం ఆమోదించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు.