WGL: PCC అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులను కలిసేందుకు శనివారం కొండా వర్గం గాంధీభవన్కు వెళ్లనుంది. WGL నియోజకవర్గంలోని 24 డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, ముఖ్య నాయకులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో డివిజన్ నుంచి 20 మంది చొప్పున రావాలని మాజీ MLC కొండా సూచించారు.