HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్లో ఇవాళ తెల్లవారుజామున తిరుపతి నవీన్కుమార్ 60 అనే వ్యక్తి దారుణ హత్య గురయ్యారు. ఈ హత్యను రైల్వే ఉద్యోగి ఇంట్లో జరగడం చర్చనీయాంశంగా మారింది నవీన్కుమార్ అందరికీ అప్పులుస్తుండేవాడు అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.