ATP: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్ఎల్సీ)కు జూలై 10న నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. శనివారం 124వ ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. హెచ్ఎల్సీకి జూలై 10 నుంచి 31వ తేదీ వరకు 700 క్యూసెక్కులు, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 1,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. దీంతో జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.