కృష్ణా: కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు వేగవంతం చేసిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. శనివారం కంకిపాడు మండలం కోమటిగుంటలాకు నుండి తెన్నేరు వరుకు రోడ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.