MDK: నర్సాపూర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాడ మాసం సందర్భంగా నవగ్రహ పూజ, గణపతి పూజ, శివాభిషేకం, తమలపాకు హారము, సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించారు. ఈ మేరకు స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.