నల్గొండ: ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందేలా చూడటమే లక్ష్యమని, “నేను.. నా మిర్యాలగూడ” అనే నినాదంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం మాట్లాడారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.