NGKL : జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 న ఉదయం 9 గంటలకు రాంనగర్ కాలనీలోని శోభ ఆప్టికల్ వద్ద ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు. క్యాటరాక్ట్ బాధితులను మహబూబ్ నగర్ లయన్ రాంరెడ్డి ఆస్పత్రికి పంపి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్, ఓటర్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు.