KMM: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని PDSU నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి మస్తాన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఫుడ్ పాయిజన్ నుంచి విద్యార్థులను కాపాడాలని కోరారు.