NGKL: బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చారకొండ మండల బీఆర్ఎస్వీ నాయకులను ఈరోజు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నియంత పోకడలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలు గురించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.