హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పనితీరును విమర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని బధనం చేయడం రెండు పార్టీలకు తగదని హితవు పలికారు. మెట్టుగుట్ట ఛైర్మన్ పైడిపాల రఘు చందర్ పాల్గొన్నారు.