MLG: వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చలేక మొక్కజొన్న రైతు పురుగుమందు తాగి లేక మధు కృష్ణ (31) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాండు అనే కంపెనీ మొక్కజొన్న వేసి తీవ్రంగా నష్టపోవడంతో అదికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోక పోవడంతో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామస్తులు తెలిపారు.