RR: ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకే సామాన్య జనంలో క్యూలో నిలబడి ఓపికగా తన ఓటు హక్కును వినియోగించుకోగా…ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా పాలకులను ఎంపిక చేసుకొని వారి ద్వారా పాలించుకునే గొప్ప ప్రజాస్వామ్యం మనదన్నారు.