VKB: పరిగి(M) రూప్ సింగ్ తండాలో ఈ నెల 24న సర్పంచ్ రమణి భాయ్, ఆమె భర్త హన్మంతుపై ఆయన మొదటి భార్య కొడుకు అనార్సింగ్ పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. సర్పంచ్ రమణి భాయ్ ఇద్దరు పిల్లలు వెంకటేశ్, శివకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి పరిస్థితి విషమించి వెంకటేశ్ మృతి చెందాడు.