GDWL: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులలో 50 శాతం నుంచి 300 శాతం వరకు టికెట్ రేట్లు పెంచి పేద ప్రజలను ఆర్టీసీ దోచుకుంటోందని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడుతూ.. పాత బస్టాండ్ సైతం కొత్త బస్సులుగా మార్చి నడుపుతున్నారన్నారు.