HYD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని ఆరోపించారు. BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నిరసనగా నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గం గోవింద్ హోటల్ చౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.