KNR: శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధిలో ఆదర్శవంతమైన పాలన అందించిన మహనీయుడు అటల్ జీ అని కొనియాడారు.