SRPT: అనంతగిరి మండలం వాయిలసింగారంలో గ్రామంలో శనివారం 32 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.