SRCL: రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేందర్ సూచించారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో వికసిత్ కృషి సంకల్ఫ్ అభియాన్, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో నూతన పద్ధతులు వాడాలన్నారు.