SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గల ఎల్లారెడ్డిపేట, రాచర్ల బోప్పపూర్, సర్వాయి పల్లె, నారాయణ పూర్ కోరుట్లపేట నాలుగు గ్రామాలలో గల 1600 ఎకరాల ఆయకట్టుకు నీటిని బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్ల ఆధ్వర్యంలో పారుకం కాలువల పూడిక తీత పనులు పూర్తి చేశారు. రైతులకు పూర్తిగా చివరి మడి వరకు నీరు అందుతుందని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.