ADB: మోడీపాలనలోని 11సంవత్సరాలకాలంలో గ్రామాల అభివృద్ధి ఎంతగానో జరిగిందని నెరడీగొండ మండల ప్రధానకార్యదర్శి ఆకులరాజశేఖర్ అన్నారు. గురువారం మండలకేంద్రంలో మోడీ వికసిత సంకల్పసభ కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణం, నేషనల్ హైవేల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఆదిలాబాద్ విమానాశ్రయం పనులయ్యాయన్నారు.