SRPT: మోతే మండలం నేరేడువాయిలో రూ 4.40 కోట్లతో నిర్మాణం చేయనున్న నేరేడువాయి నుంచి దుబ్బనర్సింహులగూడెం వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన, బ్రిడ్జి శంకుస్థాపన, గ్రామ పంచాయతీ భవనానికి ఇవాళ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్లు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.