MBNR: రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దేవరకద్రలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ చేశారు. డాక్టర్ శరత్ చంద్ర ఆస్పత్రిలో ఫ్రిడ్జ్ రిపేరులో ఉందని జికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కోన రాజశేఖర్, ఎమ్మెల్యే రూ.14వేల విలువగల ఫ్రిడ్జ్ను అందజేశారు.