ప్రకాశం: కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.