ADB: ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ లక్ష్మణచందా, మామడ మండలాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రులు, టీచర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు నారాయణరెడ్డి, పదాధికారులు, కార్యకర్తలు తదితరులున్నారు.