కరీంనగర్: కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నుంచి నిధులతో అభివృద్ధి పనుల గురించి ఈ సమావేశమని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నేను ఉన్న కరీంనగర్ ప్రజలు పనిచేసే బాధ్యత నాపై ఉందని బండి సంజయ్ అన్నారు.