KMR: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.