WNP: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు కొత్తకోట MRO కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగంధర్ యాదవ్ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ ప్రభుత్వ తరపున అందజేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి నేడు MRO వెంకటేశ్వర్ల కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు మహేష్,హరికృష్ణ అశోక్ వంశీ పాల్గొన్నారు.