NRML: మిషన్ భగీరథ నీరు వృథాగా పోవడంతో భైంసా మండలంలోని సుంక్షీ గ్రామస్తులు నీటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంకుకు సరఫరా చేసే ప్రధాన పైపులైన్ గ్రామశివారులో నాలుగు రోజులక్రితం పగిలిపోయింది. దీంతో నీరు వృథాగా పోతోందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవలన్నారు.