AP: ప్రతి ఇంటినుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటు సాధించాలని అన్నారు.
Tags :