KDP: పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పులివెందుల రింగురోడ్డు చుట్టూ YSR విగ్రహాలు అమర్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మహానాడు సందర్భంగా తాము ఎక్కడ కూడా YSR విగ్రహాలకు తగిలే విధంగా తోరణాలు కట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.