GDWL: నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ కోరారు. ఆదివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంబ్లే మరియు నేత కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత భరోసా పథకం, హ్యాండ్లూమ్ పార్కు అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.