MLG: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు ఎస్పీ శబరిష్ కీలక సూచనలు చేశారు. 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు, లౌడ్ స్పీకర్లు మూసివేయాలని ఆదేశించారు. అలాగే, 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడవద్దని హెచ్చరించారు.