BHNG: బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలో బుధవారం సర్పంచ్ దొమ్మట రమాదేవి శంకర్, ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో సర్పంచ్ గ్రామానికి మంచినీరు, పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.