NLG: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట పర్యటనకై వస్తుండగా.. నార్కట్ పల్లి వద్ద తెలంగాణ ఆటో మోటార్స్ ట్రెడ్ యూనియన్ సభ్యులు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్ అలీ, జిల్లా అధ్యక్షులు కలగొని యాదయ్య ఆధ్వర్యంలో KTR ను గురువారం కలిశారు. ఆటో కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.